America-Pakistan: అమెరికా-బిన్ లాడెన్- పాక్..గతం మర్చిపోయారు...జైశంకర్ కీలక వ్యాఖ్యలు

అమెరికా పాకిస్తాన్ తో తనకున్న గత చరిత్రను మర్చిపోయింది. అందుకే ఇప్పుడు మళ్ళీ ఆ దేశంలో దోస్తీ చేస్తోంది. కావాలని భారత్ ను రెచ్చగొట్టేందుకే అమెరికా పాక్ తో స్నేహం చేస్తోందని భారత విదేశాంగ మంత్రి జైశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు.

Gotmar ritual: రాళ్లతో కొట్టుకోవడమే అక్కడి ఆచారం.. 2 గ్రామాల్లో 934 మందికి గాయాలు

గోట్మార్‌ అంటే మరాఠీ భాషలో "రాళ్లు రువ్వుకోవడం" అని అర్థం. ఈ ఉత్సవం పేరుకు తగ్గట్టే రెండు గ్రామాల ప్రజలు ఒకరిపై ఒకరు రాళ్లను విసురుకుంటారు. వేలాది మంది ప్రజల రక్తానికి సాక్ష్యంగా నిలుస్తూ 400 సంవత్సరాలుగా వస్తున్న ఆచారం ఇది.

Road accident: ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి, ఏడుగురికి తీవ్రగాయాలు

ఉత్తరప్రదేశ్‌లోని పిలిభిత్ జిల్లాలో శనివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా, ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. బరేలీ-హరిద్వార్ నేషనల్ హైవేపై వేగంగా వస్తున్న SUV కారు, ప్యాసింజర్లతో వస్తున్న టెంపోను ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది.

Wall collapses: వర్షానికి కుప్పకూలిన 200 అడుగుల కోట గోడ (VIDEO)

రాజస్థాన్‌లో కురుస్తున్న భారీ వర్షాలకు చారిత్రక కట్టడాలు కూడా ప్రమాదంలో పడుతున్నాయి. జైపూర్ నగరంలోని ప్రఖ్యాత అమెర్ ఫోర్ట్ వద్ద 200 అడుగుల పొడవైన గోడ కూలిపోయింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా శనివారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది.

Crime News: నాన్నే అమ్మను తగలబెట్టాడు...సంచలనంగా మారిన పసివాని సాక్ష్యం

గ్రేటర్ నోయిడాలోని సిర్సా గ్రామానికి చెందిన నిక్కి అనే మహిళను అత్తింటివారు కట్నంకోసం వేధించి తీవ్రంగా కొట్టి, ఆ తర్వాత సజీవదహనం చేశారు. ఈ కేసులో మృతురాలి కొడుకు ఒక వీడియోలో "నాన్న మా అమ్మని తగలబెట్టారు" అని చెప్పడంతో ఈ కేసు కీలక మలుపు తిరిగింది.

Parliament: పార్లమెంట్‌లో ఓ చెట్టు తరలించేందుకు..  రూ.57 వేలు డిపాజిట్

దేశంలో సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో భాగంగా నూతన పార్లమెంట్ బిల్డింగ్ నిర్మించిన విషయం తెలిసిందే. భద్రతా కారణాల రీత్యా పార్లమెంట్ ఆవరణలోని చెట్టును వేరే ప్రాంతానికి తరలించాలని అధికారులు నిర్ణయించారు. దాని కోసం రూ. 57,000 సెక్యూరిటీ డిపాజిట్‌ను చేశారు.

Crime news: భార్యని హత్య చేసిన భర్తని పోలీసులకు పట్టించిన నాఫ్తిలిన్ గోలిలు

 ఓ వ్యక్తి తన భార్యను హత్య చేసి మృతదేహాన్ని సంచిలో కుక్కాడు. తర్వాత ఇంటి వద్ద గొయ్యి తీసి పాతిపెట్టాడు. తన భార్య కనిపించడంలేదని తిరిగి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. డెడ్‌బాడీ వాసన రాకుండా ఉండేందుకు ఉంచిన నాఫ్తిలిన్ గోలీలు హత్య విషయాన్ని వెలుగులోకి తెచ్చాయి.

Web Stories
web-story-logoKids Eating Chocolatesవెబ్ స్టోరీస్

పిల్లలకు చాక్లెట్ ఎంత డేంజరో తెలుసా..?

web-story-logoGulab Jamunవెబ్ స్టోరీస్

గులాబ్ జామున్‌కు ఆ పేరెలా వచ్చిందో తెలుసా..?

web-story-logoGreen Peasవెబ్ స్టోరీస్

పచ్చి బఠానీలతో లాభాలు తెలుసా..?

web-story-logochiranjeevi birthday pic fiveవెబ్ స్టోరీస్

మెగాస్టార్ కి రామ్ చరణ్ అదిరిపోయే సర్ప్రైజ్! బర్త్ డే ఫొటోలు చూశారా

web-story-logoMushroom Coffeeవెబ్ స్టోరీస్

మష్రూమ్ కాఫీ హెల్త్ సీక్రెట్ తెలుసా..?

web-story-logomale waist growsవెబ్ స్టోరీస్

మొలతాడు కట్టుకోవడం వెనక సైన్స్ తెలుసా..?

web-story-logoKiwi Fruitవెబ్ స్టోరీస్

మంచి బ్యాక్టీరియా పెరగాలంటే ఈ పండు బెస్ట్

web-story-logoNon Veg Foodవెబ్ స్టోరీస్

నాన్ వెజ్ ఎక్కువగా తినే రాష్ట్రాలు తెలుసా..?

web-story-logoBroccoliవెబ్ స్టోరీస్

రోగనిరోధక శక్తిని పెంచుకోవాలని ఉందా..?

web-story-logoclimb the stairsవెబ్ స్టోరీస్

లిఫ్ట్‌ వదిలేసి ఈ అలవాటు ట్రై చేయండి

Trump Hand Patch: ట్రంప్ చేతి మీద పెద్దవుతున్న మచ్చ..అసలేమైందంటూ చర్చ

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేతి మీద మచ్చ ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ఇంతకు ముందు కన్నా అది పెద్దగా కనిపించడం చర్చకు గురి చేస్తోంది. ఆ మచ్చను ట్రంప్ దాచుకోవడం మీద కూడా మాట్లాడుకుంటున్నారు. 

BIG BREAKING: మీ బంధువులు అమెరికాలో ఉన్నారా..? అయితే మీకో షాకింగ్ న్యూస్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న కఠినమైన వాణిజ్య నిర్ణయాలతో ఇండియా నుంచి అమెరికాకు పంపే పార్సిల్ సేవలు నిలిచిపోయాయి. ఆగస్టు 27 నుంచి ఈ నిర్ణయం అమలులోకి రానుంది. అమెరికాలో ఉన్నవారి కోసం ఇండియా నుంచి పార్సల్స్ పంపుతుంటారు. ఇక నుంచి అలా చేయలేరు.

Paracetamol: గర్భిణీలు పారాసెటమాల్ టాబ్లెట్ వాడితే ఎంత ప్రమాదమో తెలుసా..?

గర్భధారణ సమయంలో పారాసెటమాల్ వాడకంపై హార్వర్డ్ పరిశోధకులు కొత్త అధ్యయనాన్ని విడుదల చేశారు. దీని ప్రకారం, గర్భధారణ సమయంలో పారాసెటమాల్ వాడకం పిల్లల్లో ఆటిజం, ADHD వంటి న్యూరోడెవలప్‌మెంటల్ సమస్యల ప్రమాదాన్ని పెంచుతుందని వారు హెచ్చరిస్తున్నారు.

USA: అమెరికాకు తగ్గిన వలసదారుల సంఖ్య.. 1960ల తర్వాత ఇదే మొదటిసారి..

ఈ ఏడాది జనవరి  నుంచి జూన్ లోపల అమెరికాలో వలసదారుల సంఖ్య విపరీతంగా తగ్గింది. దాదాపు 1.5 మిలియన్లు తగ్గినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఇలా తగ్గడం 1960 తర్వాత ఇదే మొదటిసారని అంటున్నారు. 

A Big Headache: అదో పెద్ద తలనొప్పి..నూనె, వెనిగర్ లా కలవడం లేదు..పుతిన్, జెలెన్ సమాశంపై ట్రంప్ వ్యాఖ్య

పుతిన్, జెలెన్ స్కీల సమావేశం ఏర్పాటు చేయడం నూనెలో వెనిగర్ కలపడం లాంటిదే అంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే వారిద్దరూ కలిసేంతవరకూ తాను దూరంగా ఉంటానని ప్రకటించిన ఆయన తాజాగా ఈ రోజు ఈ కామెంట్స్ చేశారు. 

BIG BREAKING: టూరిస్టు బస్సు బోల్తా.. ఐదుగురు మృతి

అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నయాగరా వాటర్‌ఫాల్స్‌ చూసేందుకు వెళ్లి తిరిగి వస్తున్న ఓ టూరిస్టు బస్సు రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ దుర్ఘటనలో ఐదురుగు మృతి చెందారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు.

Trump New Plan: భారతదేశంలో అమెరికా రాయబారిగా సెర్గియో గోర్.. ట్రంప్ కుట్ర అదేనా?

అమెరికాతో టారీఫ్ ల యుద్ధం నడుస్తున్న వేళ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. భారత్ తన మాట వినేందుకు కొత్త వ్యూహాన్ని పన్నారు ట్రంప్. భారత్ లో అమెరికా రాయబారిని మార్చారు. కొత్త రాయబారిగా సెర్గియో గోర్ ను నియమించారు. 

kukatpally: సహస్ర హత్య కేసు.. స్నానం చేసి తల్లికి దొరికిపోయిన 14 ఏళ్ల బాలుడు!

హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో జరిగిన సహస్ర హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కూకట్‌పల్లిలోని సంగీత్‌నగర్‌లో నివసించే 10 ఏళ్ల బాలిక సహస్రను ఓ బాలుడు దారుణంగా హతమార్చాడు.

BIG BREAKING: బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ సంచలన నిర్ణయం!

తెలంగాణ కాంగ్రెస్ PAC సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. బీసీ రిజర్వేషన్ల అంశంపై మంత్రులతో న్యాయ సలహా సంప్రదింపుల కమిటీని ఏర్పాటు చేశారు.

Gandhi Hospital : 8షేవింగ్ బ్లేడ్లు మింగిన ఆటో డ్రైవర్. ఆ తర్వాత ఏం జరిగిందంటే...

మౌలాలి హౌసింగ్ బోర్డ్ కాలనీకి చెందిన  మహమ్మద్ ఖాజా అనే ఆటో డ్రైవర్ కుటుంబ కలహాల కారణంగా క్షణికావేశంలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. దీంతో 8 షేవింగ్ బ్లేడ్ లను ముక్కలు చేసి మింగేశాడు. గాంధీ ఆస్పత్రి డాక్టర్లు ఎలాంటి సర్జరీ లేకుండా చికిత్స చేసి కాపాడారు.

Gurukul: ప్రిన్సిపల్‌ మీద కోపంతో వాటర్ ట్యాంక్‌లో విషం.. 11 మంది విద్యార్థులకు అస్వస్థత

భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని గురుకుల పాఠశాలలో ఒక టీచర్‌ చేసిన నిర్వాకం ఇప్పుడు జిల్లాలో తీవ్ర కలకలం సృష్టించింది. పైఅధికారిపై ఉన్న కక్షతో పాఠశాల మంచినీటిలో పురుగుల మందు కలిపాడు ఓ ఉద్యోగి. ఈ విషయం బయటపడటంతో పెను ప్రమాదం తప్పింది.

Eternal Groom: వీడో నిత్యపెళ్లికొడుకు.. చివరికి పదోతరగతి బాలికతోనూ..

వాడు ఖాకీ చొక్కా వేసుకున్న కామాంధుడు.. పెళ్లిళ్ల పేరుతో అమ్మాయిలకు నరకం చూపిస్తున్న రాక్షసుడు. పెళ్లి పేరుతో వరుసగా అమ్మాయిలను మోసం చేస్తూ ఒకటికాదు రెండు కాదు ఏకంగా నాలుగు పెళ్లిళ్లు చేసుకున్న ఈ ప్రబుద్ధుడు ఇప్పుడు ఐదో పెళ్లికి రెడీ అయ్యాడు.

Indiramma sarees : బతుకమ్మ పండుగకు అదిరిపోయే గిఫ్ట్‌...మహిళలకు రెండు చీరలు

రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే బతుకమ్మ పండుగకు మహిళలకు ఇందిరమ్మ చీరలు ఇవ్వాలని నిర్ణయించింది. అయితే ఇది అందరూ మహిళలకు మాత్రం కాదు.  మహిళా పొదుపు సంఘాలకు మాత్రమే. పొదుపు సంఘాల మహిళలకు ఒక్కొక్కరికి రెండు చీరలు ఉచితంగా ఇవ్వనుంది.

MARWADI : ముదురుతున్న మార్వాడీ గో బ్యాక్ ఉద్యమం

తెలంగాణ వ్యాప్తంగా మార్వాడీ గోబ్యాక్‌ ఉద్యమం మరింత రాజుకుంటోంది. హైదరాబాద్‌తో పాటు  జిల్లాలకు కూడా విస్తరిస్తోంది. మార్వాడీ హఠావో..తెలంగాణ బచావో పేరిట మరో ఉద్యమం నిర్మాణమవుతోంది. ఇది తెలంగాణ ఉద్యమం 2.0  అంటున్నారు ఉద్యమకారులు.

స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర ర్యాలీలో చంద్రబాబు-PHOTOS

కాకినాడ జిల్లా, పెద్దాపురంలో స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్రలో భాగంగా స్వచ్ఛతా ర్యాలీలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ప్రజాప్రతినిధులు, మెడికల్ విద్యార్థులు, స్థానికులతో కలిసి ర్యాలీలో పాల్గొన్నారు. ర్యాలీ అనంతరం అక్కడి మ్యాజిక్ డ్రెయిన్లను సీఎం పరిశీలించారు.

Cyber ​​Criminals: మంత్రి అల్లునికే టోకరా..రూ.1.96 కోట్లు కొట్టేసిన సైబర్‌ కేటుగాళ్లు

ఏపీ పురపాలక శాఖ మంత్రి నారాయణ పెద్ద అల్లుడు పునీత్‌ కూడాసైబర్‌ నేరగాళ్ల వలకు చిక్కాడు. పునీత్‌ నిర్వహిస్తున్న ఐవీ గ్రీన్‌ ఇన్‌ఫ్రా అకౌంటెంట్‌కు అత్యవసరంగా రూ.1.96 కోట్లు ట్రాన్స్‌ఫర్‌ చేయాలని మేసేజ్ పంపారు. అకౌంటెంట్ ఆ మొత్తాన్ని ట్రాన్స్‌ఫర్ చేశాడు.

AP Crime: విజయనగరంలో దారుణం.. పెళ్లయిన 8 నెలలకే దంపతుల మృతి

విజయనగరం జిల్లా కొత్తవలస మండలం అప్పన్నదొరపాలెంలో విషాద సంఘటన చోటు చేసుకుంది. పెళ్లయిన కేవలం 8 నెలలకే భార్యాభర్తలు అనుమానాస్పద స్థితిలో మరణించారు. మృతులను చిరంజీవి, వెంకటలక్ష్మిగా గుర్తించారు.

YS Sharmila: మా అన్న అసలు రూపం ఇదే.. జగన్‌పై షర్మిల సంచలన ట్వీట్!

ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో NDA అభ్యర్థికి YCP మద్దతు ఇవ్వడంపై ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల మండిపడ్డారు. ఏపీలో ప్రతిపక్షం ముసుగులో ఉన్నది మోదీ పక్షమేనని తేటతెల్లమైందన్నారు. అవినీతి కేసులకు భయపడి బీజేపీకి మళ్లీ దాసోహం అన్నారన్నారు.

AP Mega DSC Results: మెగా డీఎస్సీ మెరిట్ లిస్ట్.. ఈ లింక్ తో చెక్ చేసుకోండి!

మెగా డీఎస్సీ మెరిట్‌ జాబితా ఇవాళ రిలీజ్ కానుంది. ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఈ జాబితాను మెగా డీఎస్సీ అధికారిక వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచనున్నారు.

AP : ఇళ్లు లేని పేదలకు ఏపీ సర్కార్ గుడ్‌న్యూస్‌.. త్వరలో 10 లక్షల ఇళ్లు

ఏపీ సర్కార్‌ ఇళ్లులేని నిరుపేదలకు గుడ్‌న్యూస్‌ చెప్పింది. రాష్ట్రంలో ప్రతీ పేద కుటుంబానికి సొంతిళ్లు ఉండాలని నిర్ణయించింది. ఈ క్రమంలో పేదలను గుర్తించేందుకు 15 రోజుల్లో సర్వే చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు.

AP Crime: వీడు కొడుకు కాదు రాక్షసుడు.. తల్లిని రోకలి బండతో కొట్టి చంపి..!

ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండలం బాడవలో విషాదం చోటు చేసుకుంది. మద్యం మత్తులో ఉన్న కొడుకు తన తల్లిని రోకలిబండతో కొట్టి చంపాడు. మృతురాలు గర్నెపూడి సీతామహాలక్ష్మిగా పోలీసులు గుర్తించారు. నిందితుడు గర్నెపూడి రవిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Stock Market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు గుడ్ న్యూస్..బోనస్ షేర్లు ఇవ్వడానికి సిద్ధమవుతున్న కంపెనీలు

వచ్చే వారం స్టాక్ మార్కెట్లో పెట్టుబడిదారులకు బోనస్ షేర్ల వర్షం కురవనుంది. చాలా పెద్ద కంపెనీలు పెట్టుబడిదారులకు బోనస్ షేర్లు, స్టాక్ స్ప్లిట్ ఇవ్వడానికి సిద్ధమయ్యాయి.  హెచ్డీఎఫ్సీ వంటి పెద్ద కంపెనీతో పాటూ మరో 50 కంపెనీలు బోనస్ షేర్లు ఇస్తున్నాయి.

SIP: సిప్‌లో ఇలా ఇన్వెస్ట్ చేస్తే.. కొన్నేళ్లలోనే మీరు కోటీశ్వరుడు కావడం ఖాయం!

సిప్‌లో నెలకు రూ.25 వేలు 20 ఏళ్ల పాటు ఇన్వెస్ట్ చేస్తే మొత్తం రిటర్న్ రూ.4.97 కోట్లు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. అదే సిప్ లేకుండా ప్రతీ నెల ఇన్వెస్ట్ చేస్తే రూ.60 లక్షలు అవుతుంది. మొత్తం రిటర్న్ కేవలం రూ.2.3 కోట్లు మాత్రమే వస్తాయని అంటున్నారు.

Stock Market: లాభాలకు బిగ్ బ్రేక్..నష్టాల్లో స్టాక్ మార్కెట్

వరుస లాభాలకు బ్రేక్ పడింది. భారత స్టాక్ మార్కెట్ ఈ రోజు నష్టాల్లో ట్రేడ్ అవుతోంది. సెన్సెక్స్ 550 పాయింట్లు తగ్గి 81,450 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ కూడా 170 పాయింట్లు తగ్గి 24,900 గా ఉంది. 

Stock Market: ఊపుమీదున్న బజాజ్, రిలయెన్స్ షేర్లు..వరుసగా నాలుగో రోజులు లాభాల్లో మార్కెట్

వరుసగా నాలుగో రోజు భారత స్టాక్ మార్కెట్ లాభాల్లో కొనసాగుతోంది. సెన్సెక్స్ దాదాపు 150 పాయింట్లు పెరిగి 81,950 స్థాయిలో ట్రేడవుతోంది. నిఫ్టీ కూడా దాదాపు 30 పాయింట్లు పెరిగి 25,100 స్థాయిలో ఉంది.

Infosys: ఇన్ఫోసిస్ ఉద్యోగులకు బంపర్ బొనాంజా.. ఎన్నడూ లేనంత బోనస్‌!

ప్రముఖ ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ తమ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. మెరుగైన పనితీరు కనబరిచిన ఉద్యోగులకు పెర్ఫార్మెన్స్ బోనస్‌లను  ప్రకటించింది.  2025-26 ఆర్థిక సంవత్సరంలోని మొదటి త్రైమాసికం ఏప్రిల్ నుంచి జూన్ కి  గాను ఈ బోనస్‌ను ప్రకటించింది.

Stock Market: మందకొడిగా స్టాక్ మార్కెట్..స్వల్ప నష్టాల్లో ప్రారంభం

భారత స్టాక్ మార్కెట్లు లాభనష్టాల మధ్య ఊగిసలాడుతున్నాయి. నష్టాలతో ప్రారంభమై నెమ్మదిగా గట్టెక్కాయి. సెన్సెక్స్ దాదాపు 100 పాయింట్లు పెరిగి 81,700 వద్ద ట్రేడవుతోంది.  నిఫ్టీ 20 పాయింట్లు పెరిగి 25,000 స్థాయిలో ఉంది.

Stock markets: ఫుల్ జోష్‌లో దేశీ స్టాక్ మార్కెట్లు.. 1000 పాయింట్లకుపైగా లాభం

స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ లాభాలతో ముగిశాయి. నిఫ్టీ 25,000 పాయింట్ల మార్క్ దక్కించుకోగా, సెన్సెక్స్ ఏకంగా 1,100 పాయింట్లకు పైగా పెరిగింది. ప్రభుత్వ సంస్కరణలు, ముఖ్యంగా జీఎస్టీలో రాబోయే మార్పులపై అంచనాలతో ఇన్వెస్టర్లలో ఉత్సాహం పెరిగింది.

Horoscope: ఈ రాశిలో పుట్టారా..అయితే ఈరోజు మీదే

ఈ రోజు మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజుక్రీడలు, సృజనాత్మక రంగాల వారికి అనుకూలమైన రోజు. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవిస్తాయి. ఆర్థిక ఫరంగా బాగుంటుంది.

AstrologyRasiphalalu : నేడు వీరికి ఆకస్మిక ధన ప్రాప్తి.. ఏ రాశివారికంటే...

నేడు కొన్ని రాశుల వారికి ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. బంధు మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు.  దాయాదులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. 

zodiac signs in 2025 : 2025లో ఈ రాశులవారికి పండుగే పండుగ..ఎందుకో తెలుసా?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు ఒక రాశి నుంచి మకర రాశిలోకి సంచారం చేస్తూ ద్వాదశ రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. త్వరలో కుజుడు , శని కలిసి షడష్టక యోగాన్ని ఏర్పరుస్తారు. దీనివల్ల కొన్ని రాశులవారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది.

Patanjali Chilli Powder: నాలుగు టన్నుల పతంజలి కారం పొడి వెనక్కి

యోగా గురువు బాబా రాందేవ్ సారథ్యంలోని పతంజలి ఆయుర్వేద సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. కొనుగోలు దారులనుంచి 4 టన్నల కారం పొడిని వెనక్కి రప్పించింది. పతంజలి కారం పొడి ఆహార భద్రతా ప్రమాణాలకు విరుద్ధంగా ఉందని ఎఫ్‌ఎస్ఎస్ఏఐ నిర్ధారించడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

New Judges : ఏపీ, తెలంగాణ హైకోర్టులకు కొత్త జడ్జీలు

New Judges : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులకు జడ్జీలుగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన ఆరుగురు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ఇందులో తెలంగాణకు నలుగురు, ఏపీ హైకోర్టు కు ఇద్దరి పేర్లను రాష్ట్రపతి ఆమోదించారు.

Zomato: జొమాటోలో కొత్త ఫీచర్..సగం ధరకే ఫుడ్

ఫుడ్ యాప్ జొమాటో ఒక సరికొత్త ఫీచర్‌‌ను తీసుకువచ్చింది. దీనికి ఫుడ్ రెస్క్యూ అని పేరు పెట్టింది. దీని ద్వారా కస్టమర్లు రద్దు చేసన ఆర్డర్లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చును. దీంట్లో ఒకరు క్యాన్సిల్ చేసిన ఫుడ్‌ను మరొకరు క్లెయిమ్ చేసుకోవచ్చును.

Viral Video: ఎవర్రా నువ్వు.. ఇంత టాలెంటెడ్ గా ఉన్నావ్..! పోలీస్ ముందే

ఓ యువకుడు చేసిన వింత ప్రవర్తనకు పోలీసులు షాక్ అయ్యారు. పోలీసులు వాహనాన్ని ఆపి తనిఖీ చేస్తుండగా ఆ యువకుడు పోలీసు చుట్టూ తిరుగుతూ డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

తాజా కథనాలు
    Image 1Image 2