Kuwait: కువైట్‌లో ఇద్దరు భారతీయులకు మరణశిక్ష విధించిన కోర్టు.. ఎందుకంటే ?

మాదక ద్రవ్యాల అక్రమ రవాణా కేసులో కువైట్‌లో ఇద్దరు భారతీయులకు మరణశిక్ష పడింది. డ్రగ్స్‌తో పట్టుబడిన ఇద్దరు భారతీయులను అక్కడి న్యాయస్థానం దోషిగా తేల్చింది. ఈ క్రమంలోనే వాళ్లకి మరణశిక్ష విధిస్తూ కీలక తీర్పునిచ్చింది.

IIT Madras: ఐఐటీ మద్రాస్‌లో పరమ్‌ రుద్ర సూపర్‌ కంప్యూటింగ్‌ సిస్టమ్‌

ఐఐటీ మద్రాస్‌లో మరో కొత్త సిస్టమ్ అందుబాటులోకి వచ్చింది. స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన 3.1 పెటాఫ్లాప్‌ పరమ్ రుద్ర సూపర్ కంప్యూటింగ్ సిస్టమ్ అందుబాటులోకి వచ్చింది.

చనిపోయిన భిక్షగాడి దగ్గర లక్షల కొద్దీ క్యాష్.. విదేశీ కరెన్సీ కూడా

ఓ సాధారణ యాచకుడి దగ్గర లక్షల కొద్దీ క్యాష్ బయటపడటం అందర్ని షాక్‌కు గురించేసింది. కేరళలోని అలప్పుళ జిల్లా చారుమ్మూడులో భిక్షాటన చేసే వ్యక్తి దగ్గర ఏకంగా రూ.4.5 లక్షలకు పైగా నగదు, విదేశీ కరెన్సీ బయటపడింది.

India Census : జనగణన తొలిదశకు కేంద్రం గ్రీన్ సిగ్నల్..నోటిఫికేషన్ జారీ

దేశవ్యాప్తంగా జనగణన జరిపేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది. తొలిసారిగా డిజిటల్‌ విధానంలో జరగనున్న జనగణనకు రంగం సిద్ధమైంది. తొలి దశలో భాగంగా ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి గృహగణన చేపట్టనుంది. ఈ ప్రక్రియ సెప్టెంబర్ 30వ తేదీతో ముగియనుంది.

ADR Report: భారీగా పెరిగిన MPల ఆస్తులు.. రాహుల్ గాంధీ 117%, ప్రధాని మోదీ 80%

గత పదేళ్లుగా అధికారంలో ఉన్న గుజరాత్ బీజేపీ ఎంపీల ఆస్తులు భారీగా పెరిగాయని ADR, నేషనల్ ఎలక్షన్ వాచ్ తమ తాజా రిపోర్ట్‌లో తేలింది. 2014 నుండి 2024 వరకు వరుసగా 2 సార్లు ఎన్నికైన ఎంపీల ఎన్నికల అఫిడవిట్లు పరిశీలించిన తర్వాత ఈ నివేదికను విడుదల చేశారు.

Stock Market Crash: కుప్ప కూలిన స్టాక్ మార్కెట్..8 లక్షల కోట్లు హుష్ కాకి

కొన్ని రోజులుగా నష్టాల్లో ఈదులాడుతున్న భారత స్టాక్ మార్కెట్ ఈ రోజు కుప్ప కూలిపోయింది. భారత్ పై 500 శాతం సుంకాలు విధిస్తామన్న అమెరికా హెచ్చరికతో సూచీలు భారీ నష్టాల్లోకి జారుకున్నాయి. 

JEE Main 2026 : జేఈఈ (మెయిన్‌) పరీక్ష తేదీల ఖరారు..ఎవరి ఎగ్జామ్‌ ఎక్కడో తెలియాలంటే?

జేఈఈ మెయిన్‌  పరీక్ష తేదీలు ఖరారయ్యాయి. ఈ మేరకు ఎన్‌టీఏ ప్రకటించింది. జనవరి 21, 22, 23, 24, 28 తేదీల్లో జేఈఈ మెయిన్‌ పేపర్‌ -1 పరీక్షలు జరుగుతాయని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA)  స్పష్టం చేసింది. ఇప్పటికే  సిటీ ఇంటిమేషన్‌ స్లిప్పులు విడుదల చేసింది.

Web Stories
web-story-logopremium tea bagsవెబ్ స్టోరీస్

వామ్మో.. గ్రీన్ టీ తాగేవారికి ప్రమాదం పొంచి ఉందా!!

web-story-logochickenవెబ్ స్టోరీస్

చికెన్ తినే వాళ్లు ఈ జాగ్రత్తలు తెలుసుకోండి!!

web-story-logoEternal youth vaccineవెబ్ స్టోరీస్

నిత్య యవ్వనం కోసం వ్యాక్సిన్ ఉందని తెలుసా..?

web-story-logoFoods double brain powerవెబ్ స్టోరీస్

ఈ ఆహారాలు తింటే మెదడు సామర్థ్యం రెట్టింపు ఖాయం

web-story-logoDry eyesవెబ్ స్టోరీస్

ఈ చిన్న నిర్లక్ష్యం చేస్తే మీ కళ్లకు హానే..!!

web-story-logoFoot massageవెబ్ స్టోరీస్

రోజూ ఫుట్ మసాజ్‌తో అనేక ఆరోగ్య లాభాలు తెలుసా..?

web-story-logofruitsవెబ్ స్టోరీస్

ఈ పండ్లు చలికాలంలో తింటే డేంజరని తెలుసా..?

web-story-logoBirds and animalsవెబ్ స్టోరీస్

ఆ పక్షులు, జంతువులు ఇంట్లోకి వస్తున్నాయా..?

web-story-logoSAM- RAJ PIC FOURవెబ్ స్టోరీస్

పెళ్లి ఫొటోలు షేర్ చేసిన సమంత!

web-story-logoRoti dough in fridgeవెబ్ స్టోరీస్

ఫ్రిజ్‌లో పిండిని ఎంత సమయం నిల్వ చేయాలో తెలుసా..?

Trump: గ్రీన్‌లాండ్‌ కొనుగోలు కోసం ట్రంప్ బిగ్‌ప్లాన్.. ప్రజలకు బంపర్ ఆఫర్

వెనెజువెలా మాజీ అధ్యక్షుడు మదురోను అరెస్టు చేసిన తర్వాత గ్రీన్‌లాండ్‌పై ట్రంప్‌  మరింత ఫోకస్ పెట్టారు. ఆ ద్వీప దేశాన్ని అమెరికాలో కలిపేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగానే గ్రీన్‌లాండ్ ప్రజలను డబ్బుతో కొనాలని యోచిస్తున్నారని తెలుస్తోంది.

USA: అమెరికాలో దారుణం.. మహిళను కాల్చి చంపిన ICE అధికారి

అమెరికా మిన్నెసొటా రాష్ట్రంలోని మినియాపోలిస్‌లో దారుణం జరిగింది. ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ (ICE) అధికారి మంగళవారం ఓ మహిళను కాల్చిచంపడం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.

Trump: ఇరాన్‌లో ఖమేనీకి వ్యతిరేకంగా నిరసనలు.. సపోర్ట్ చేస్తున్న ట్రంప్

ఇరాన్ సుప్రీం లీడర్ అయాతొల్లా ఖమేనీ వెంటనే పదవి నుంచి దిగిపోవాలంటూ ప్రజలు పెద్దఎత్తున నిరసనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్‌ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఆందోళనలు అణిచివేయాలని చూస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయన్నారు.

Kuwait: కువైట్‌లో ఇద్దరు భారతీయులకు మరణశిక్ష విధించిన కోర్టు.. ఎందుకంటే ?

మాదక ద్రవ్యాల అక్రమ రవాణా కేసులో కువైట్‌లో ఇద్దరు భారతీయులకు మరణశిక్ష పడింది. డ్రగ్స్‌తో పట్టుబడిన ఇద్దరు భారతీయులను అక్కడి న్యాయస్థానం దోషిగా తేల్చింది. ఈ క్రమంలోనే వాళ్లకి మరణశిక్ష విధిస్తూ కీలక తీర్పునిచ్చింది.

Donald Trump: వెనిజులా చమురు నిల్వలు అమెరికా చేతికి.. ట్రంప్ కీలక ప్రకటన

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆ దేశ చమురు సంపదపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వెనిజులాలోని అతిపెద్ద చమురు నిల్వలను అమెరికా తన నియంత్రణలోకి తీసుకోబోతోందని, దీంతో అమెరికా 'భారీగా డబ్బు సంపాదించబోతోందని' ఆయన స్పష్టం చేశారు.

Pakistan: మింగ మెతుకు లేదు కానీ గొప్పలకేం తక్కువ లేదు..పాక్ ప్రగల్భాలు

తమ గురించి తాము లేని పోని గొప్పులు చెప్పుకోవడం...రువాత నవ్వులు పాలవ్వడం పాకిస్తాన్ కు కొత్తేమీ కాదు. అయినా సరే అదే బాటలో నడుస్తూ ఉంటుంది. తాజాగా పాకిస్తాన్ రక్షన మంత్రి మా వార్ జెట్ లకు సూపర్ గిరాకీ అంటూ తెగ నవ్వించేశారు. 

Donald Trump: ట్రంప్ కీలక ప్రకటన.. అమెరికా నుంచి సాయం పొందుతున్న 120 దేశాల లిస్టు విడుదల

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తమ దేశం నుంచి సాయం లేదా సంక్షేమం పొందుతున్న 120 దేశాల జాబితాను విడుదల చేశారు. పాకిస్థాన్, చైనా, బంగ్లాదేశ్‌, నేపాల్ వంటి మన పొరుగు దేశాలు ఈ లిస్టులో ఉన్నాయి.

Cybercrime police : బాలలతో లైంగిక వేధింపుల వీడియోలు..యూట్యూబర్‌ అరెస్ట్‌

మైనర్లతో లైంగిక వేధింపుల వీడియోలు చేస్తూ, వారి ఇంటర్వ్యూలు యూట్యూబ్‌లో ప్రచారం చేసిన ఏపీకి చెందిన యూట్యూబర్‌ కంబేటి సత్యమూర్తిని హైదరాబాద్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. నిందితుడు విశాఖపట్నం లోని విశాలాక్షినగర్‌కు చెందినవాడుగా గుర్తించారు.

KCR : మరోసారి దాతృత్వాన్ని చాటుకున్న కేసీఆర్.. పేద విద్యార్థులకు సాయం

బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ ముఖ్యమంత్రి మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. ప్రమాదవశాత్తూ తండ్రులను కోల్పోయి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న ఇద్దరూ ఇంజినీరింగ్‌ విద్యార్థులకు పూర్తి ఫీజు చెల్లించడంతో పాటు ఇతర అవసరాలకు గాను ఆర్థికసాయం అందించి భరోసా కల్పించారు.

BRS: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను కలిసిన ఇద్దరు మహిళా మంత్రులు..ఎందుకంటే?

తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. కాంగ్రెస్ మంత్రులు సీతక్క, కొండా సురేఖ ఈరోజు (జనవరి 8) మాజీ సీఎం కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు వెళ్లారు. రాజకీయ విభేధాలను పక్కనపెట్టి మంత్రులిద్దరూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.

District Reorganization: జిల్లాల పునర్వ్యవస్థీకరణ...తెరపైకి కొత్త జిల్లాల ఉద్యమం? ఎక్కడెక్కడ అంటే?

పరిపాలనా సౌలభ్యం కోసం తెలంగాణ ప్రభుత్వం జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేపడతామని రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అసెంబ్లీలో ప్రకటించడంతో జిల్లాల్లో ఆందోళనలు ఊపందుకున్నాయి. పాత జిల్లాల మార్పు, కొత్త జిల్లాల ఏర్పాటుకు ఉద్యమాలు తెరమీదకు వస్తున్నాయి.

BIG BREAKING: ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి

రంగారెడ్డి జిల్లా మోకిల పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గురువారం తెల్లవారుజామున మీర్జాగూడ వద్ద చెట్టును కారు ఢీకొంది. ఈ దుర్ఘటనలో నలుగురు విద్యార్థులు మృతి చెందారు. సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు.

తెలంగాణ ప్రజల కోసం రాజకీయాలు చేస్తే మంచిది.. నీళ్లపై కాదు: ఏపీ సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, నీటి పంపకాల విషయంలో తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై కీలక వ్యాఖ్యలు చేశారు.

SIT Notices: సీఎం రేవంత్ రెడ్డి తమ్ముడికి సిట్ నోటీసులు.. ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్

ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. సీఎ రేవంత్ రెడ్డి సోదరుడు కొండల్ రెడ్డితో పాటుగా ఆయన కుటుంబ సభ్యులకు సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. రేపు ఉదయం 10గంటలకు సిట్ ఎదుట హాజరు కావలని అధికారులు తమ నోటీసుల్లో పేర్కొన్నారు. 

Wife Kills Husband: పదేళ్ల కాపురంలో చిచ్చుపెట్టిన వివాహేతర సంబంధం..భర్తను చంపి..ఆ తర్వాత ఏం చేసిందంటే?

పదేళ్ల కాపురం.. ఇద్దరు పిల్లలు.. సంతోషంగా సాగిపోతున్నసంసారంలో వివాహేతర సంబంధం చిచ్చుపెట్టింది. ఏడడుగుల బంధాన్ని మరచిన ఆ భార్య ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది. భర్తను ప్రియుడితో పాటు మరో ఇద్దరితో కలిసి చంపించింది. పాపం పండి చివరికి అందరూ పట్టుబడ్డారు.

Bomb Threat : ఏపీలోని కోర్టులకు బాంబు బెదిరింపులు..పోలీసులు విస్తృత తనిఖీలు చేయగా...

ఏపీలోని పలు కోర్టులకు బాంబు బెదిరింపులు రావడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. అనంతపురం జిల్లా కోర్టుతో పాటు ఏలూరు , చిత్తూరు, విశాఖ జిల్లా కోర్టు కాంప్లెక్స్‌లకు కూడా బాంబు ఉన్నట్టు మెయిల్ రావడంతో పోలీసులు తనిఖీలు చేశారు.

Adulterated Honey: ఉత్తరప్రదేశ్ నుంచి ఆంధ్రా భారీగా నకిలీ తేనె..సీరం కలిపి తయారీ

ప్రస్తుతం మనం కలి యుగంలో కాదు...కల్తీ యుగంలో ఉన్నాం. ప్రతీ వస్తువూ కల్తీ అయ్యే చేతులకు వస్తోంది. తాజాగా ఉత్తరప్రదేశ్ నుంచి ఆంధ్రాకు పంపడానికి సిద్ధం చేసిన కల్తీ తేనెను అధికారులు పట్టుకున్నారు. 

తెలంగాణ ప్రజల కోసం రాజకీయాలు చేస్తే మంచిది.. నీళ్లపై కాదు: ఏపీ సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, నీటి పంపకాల విషయంలో తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై కీలక వ్యాఖ్యలు చేశారు.

Amaravathi: నేటినుంచి అమరావతి రెండోదశ భూ సమీకరణ ప్రారంభం..

ఏపీ రాజధాని అమరావతిలో రెండోదశ భూ సమీకరణ బుధవారం నుంచి ప్రారంభం కానుంది. రెండో దశలో 20, 494 ఎకరాలకు రైతుల నుంచి సమీకరించాలి కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఈరోజు నుంచే ఈ ల్యాండ్‌ పూలింగ్‌ ప్రక్రియ ప్రారంభం కానుంది.

APSRTC: సంక్రాంతికి ఊరేళుతున్నారా? ఏపీఎస్‌ఆర్టీసీ గుడ్‌ న్యూస్

సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళ్లే వారికోసం ఏపీఎస్‌ఆర్టీసీ గుడ్‌న్యూస్‌ చెప్పింది. ప్రయాణీకులకు ఇబ్బందులు కలగకుండా పండుగ రద్దీ దృష్ట్యా రోజూ నడిచే రెగ్యులర్ సర్వీసులకు అదనంగా 8,432 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు సంస్థ ప్రకటించింది.

Paschrlapudi Blow Out: పాశర్లపూడి బ్లో ఔట్ కు ముప్పై ఏళ్లు...ఇరుసిమండలో మరో గ్యాస్ బ్లో అవుట్

కోనసీమ అంటే ప్రకృతి అందాలు..పండుగలు..రకరకాల వంటకాలు మాత్రమే గుర్తుకు వచ్చే ప్రాంతం. అలాంటిది అక్కడ జరిగిన ఓ ఘటన దేశం యావత్తు కోనసీమ వైపు భయంతో చూసేలా చేసింది. అదే ONGC గ్యాస్ లీక్ వల్ల ఏర్పడిన పాశర్లపూడి బ్లో ఔట్. ఈ ఘటనకు 30 ఏళ్ళు పూర్తయ్యాయి

TCS సంచలన నిర్ణయం.. వర్క్ ఫ్రం హోం బంద్

ప్రముఖ ఐటీ దిగ్గజం టీసీఎస్ సంచలన నిర్ణయం తీసుకుంది. వర్క్‌ ఫ్రమ్ హోమ్‌కు పూర్తిగా తీసివేయాలని నిర్ణయించింది. ఇకపై ఉద్యోగులు కచ్చితంగా ఆఫీసుకు రావాల్సిందేనని తేల్చిచెప్పింది.

Stock Market Crash: కుప్ప కూలిన స్టాక్ మార్కెట్..8 లక్షల కోట్లు హుష్ కాకి

కొన్ని రోజులుగా నష్టాల్లో ఈదులాడుతున్న భారత స్టాక్ మార్కెట్ ఈ రోజు కుప్ప కూలిపోయింది. భారత్ పై 500 శాతం సుంకాలు విధిస్తామన్న అమెరికా హెచ్చరికతో సూచీలు భారీ నష్టాల్లోకి జారుకున్నాయి. 

infosys: భూ కుంభకోణంలో ఐదుగురు ప్రభుత్వం ఉద్యోగులు సస్పెండ్

బెంగళూరులో ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ భూములకు సంబంధించి జరిగిన రూ.250 కోట్ల భారీ అక్రమ రిజిస్ట్రేషన్ల వ్యవహారం ప్రస్తుతం కర్ణాటకలో సంచలనంగా మారింది. ఈ కుంభకోణ ఆరోపణల్లో ఐదుగురు సబ్ రిజిస్ట్రార్లను ప్రభుత్వం తక్షణమే సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

New Year Offers: JIO కస్టమర్లకు అదిరిపోయే న్యూ ఇయర్ గిఫ్ట్.. ఫ్రీగా రూ.35 వేల బెనిఫిట్స్!

రిలయెన్స్ జియో కస్టమర్లకు అదిరిపోయే న్యూ ఇయర్ గిఫ్ట్ ఇచ్చింది. కొత్త ఏడాది కానుకగా ఆఫర్లను తీసుకువచ్చింది. రూ.35 వేల విలువైన గూగుల్ జెమినీని ఉచితంగా అందించడంతో పాటూ మూడు కొత్త పాన్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. 

వొడాఫోన్ ఐడియాకు కేంద్రం బిగ్ రిలీఫ్.. రూ. 87,695 కోట్ల బకాయిల నిలిపివేత!

కేంద్ర ప్రభుత్వం రుణభారంతో సతమతమవుతున్న టెలికాం దిగ్గజం వొడాఫోన్ ఐడియాకు భారీ ఊరటనిచ్చింది. ఈ సంస్థ చెల్లించాల్సిన అడ్జస్టెడ్ గ్రాస్ రెవెన్యూ బకాయిలను నిలిపివేస్తూ కేంద్ర మంత్రివర్గం బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. 

GOODNEWS: భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఒక్కరోజులోనే రూ.17వేలు డౌన్

గత కొంతకాలంగా ఆకాశమే హద్దుగా, రాకెట్ వేగంతో దూసుకెళ్తున్న బంగారం, వెండి ధరలకు ఎట్టకేలకు బ్రేక్ పడింది. వరుసగా రికార్డ్ ధరలతో సామాన్యులకు అందనంత ఎత్తుకు చేరిన ఈ గోల్డ్, సిల్వర్ ధరలు ఒక్కసారిగా కిందికి దిగిరావడం కొనుగోలుదారులకు పెద్ద ఊరటనిస్తోంది.

Silver Rates: అమాంతం పెరిగి...అంతలోనే ఢమాల్ అని పడిపోయింది..వెండి దూకుడికి బ్రేక్

ఆకాశమే హద్దుగా వెండి ధర పెరిగింది. కానీ అంతలోనే దానికి బ్రేక్ పడింది. ఫ్యూచర్‌ మార్కెట్‌లో ఒక్కసారిగా ఢమాల్‌మని కిందకు పడింది. మల్టీ కమొడిటీ ఎక్స్ఛేంజీలో మార్చి కాంట్రాక్ట్‌ వెండి కిలో ధర గంటలోనే రూ.21 వేలు మేర తగ్గింది.

Horoscope: ఈ రాశిలో పుట్టారా..అయితే ఈరోజు మీదే

ఈ రోజు మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజుక్రీడలు, సృజనాత్మక రంగాల వారికి అనుకూలమైన రోజు. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవిస్తాయి. ఆర్థిక ఫరంగా బాగుంటుంది.

AstrologyRasiphalalu : నేడు వీరికి ఆకస్మిక ధన ప్రాప్తి.. ఏ రాశివారికంటే...

నేడు కొన్ని రాశుల వారికి ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. బంధు మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు.  దాయాదులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. 

zodiac signs in 2025 : 2025లో ఈ రాశులవారికి పండుగే పండుగ..ఎందుకో తెలుసా?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు ఒక రాశి నుంచి మకర రాశిలోకి సంచారం చేస్తూ ద్వాదశ రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. త్వరలో కుజుడు , శని కలిసి షడష్టక యోగాన్ని ఏర్పరుస్తారు. దీనివల్ల కొన్ని రాశులవారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది.

Patanjali Chilli Powder: నాలుగు టన్నుల పతంజలి కారం పొడి వెనక్కి

యోగా గురువు బాబా రాందేవ్ సారథ్యంలోని పతంజలి ఆయుర్వేద సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. కొనుగోలు దారులనుంచి 4 టన్నల కారం పొడిని వెనక్కి రప్పించింది. పతంజలి కారం పొడి ఆహార భద్రతా ప్రమాణాలకు విరుద్ధంగా ఉందని ఎఫ్‌ఎస్ఎస్ఏఐ నిర్ధారించడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

New Judges : ఏపీ, తెలంగాణ హైకోర్టులకు కొత్త జడ్జీలు

New Judges : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులకు జడ్జీలుగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన ఆరుగురు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ఇందులో తెలంగాణకు నలుగురు, ఏపీ హైకోర్టు కు ఇద్దరి పేర్లను రాష్ట్రపతి ఆమోదించారు.

Zomato: జొమాటోలో కొత్త ఫీచర్..సగం ధరకే ఫుడ్

ఫుడ్ యాప్ జొమాటో ఒక సరికొత్త ఫీచర్‌‌ను తీసుకువచ్చింది. దీనికి ఫుడ్ రెస్క్యూ అని పేరు పెట్టింది. దీని ద్వారా కస్టమర్లు రద్దు చేసన ఆర్డర్లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చును. దీంట్లో ఒకరు క్యాన్సిల్ చేసిన ఫుడ్‌ను మరొకరు క్లెయిమ్ చేసుకోవచ్చును.

Viral Video: ఎవర్రా నువ్వు.. ఇంత టాలెంటెడ్ గా ఉన్నావ్..! పోలీస్ ముందే

ఓ యువకుడు చేసిన వింత ప్రవర్తనకు పోలీసులు షాక్ అయ్యారు. పోలీసులు వాహనాన్ని ఆపి తనిఖీ చేస్తుండగా ఆ యువకుడు పోలీసు చుట్టూ తిరుగుతూ డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

తాజా కథనాలు
    Image 1Image 2