Jiu jitsu Player: ప్రముఖ అంతర్జాతీయ క్రీడాకారి ఆత్మహత్య..
ప్రముఖ అంతర్జాతీయ జుజిట్సు క్రీడాకారిణి రోహిణి కలాం (35) సూసైడ్ చేసుకోవడం కలకలం రేపింది. మధ్యప్రదేశ్కు చెందిన ఆమె 2022 ఆసియా క్రీడల్లో భారత్కు ప్రాతినిధ్యం వహించిన సంగతి తెలిసిందే.
ప్రముఖ అంతర్జాతీయ జుజిట్సు క్రీడాకారిణి రోహిణి కలాం (35) సూసైడ్ చేసుకోవడం కలకలం రేపింది. మధ్యప్రదేశ్కు చెందిన ఆమె 2022 ఆసియా క్రీడల్లో భారత్కు ప్రాతినిధ్యం వహించిన సంగతి తెలిసిందే.
హైదరాబాద్ నుంచి ఏపీకి రాకపోకలు సాగుతుంటాయి. రైళ్లు, బస్సులు, విమానాలు, కార్లు ఇలా ఏదో విధంగా ప్రయాణాలు జరుగుతుంటాయి. అలాగే కార్తీక మాసం, పెళ్లిళ్ల సీజన్, టూర్కు వెళ్లే వాళ్లు ఉంటారు. ఈ సమయంలో ఏపీకి వెళ్లే ప్లాన్ ఉంటే క్యాన్సిల్ చేసుకోవాలని తెలిపారు.
యూత్ఫుల్ ఎంటర్టైనర్ జిగ్రీస్ మూవీ త్వరలోనే థియేటర్లలోకి రానుంది. ఫ్రెండ్షిప్, అడ్వెంచర్స్, ఎమోషన్స్తో నవంబర్ 14న థియేటర్లలో సందడి చేయనుంది. హరీష్ రెడ్డి ఉప్పుల దర్శకత్వంలో రాబోతున్న ఈ మూవీ టీజర్ను డైరెక్టర్ సందీప్ వంగా రిలీజ్ చేశారు.
షియోమీ రెడ్మి మార్కెట్లోకి కొత్త సిరీస్ను విడుదల చేసింది. అయితే ఈ కొత్త సిరీస్ను చైనాలో విడుదల చేయగా.. త్వరలో దేశంలో కూడా లాంఛ్ చేయనున్నట్లు తెలుస్తోంది. మరి ఈ సిరీస్ ఫీచర్లు, పూర్తి వివరాలు తెలియాలంటే మీరు ఈ స్టోరీపై ఓ లుక్కేయాల్సిందే.
కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కుమారుడి నామకరణ మహోత్సవం నిన్న ఢిల్లీలో వైభవంగా జరిగింది. ఈ వేడుకకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఏపీ, తెలంగాణ రాష్ట్ర రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.
పాకిస్థాన్లో రాజకీయ ప్రకంపనలు చోటుచేసుకుంటున్నాయి. షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం, సైన్యానికి మధ్య వివాదం తీవ్రతరమైంది. ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ తన పదవి కాలాన్ని మరో ఐదేళ్లు పొడిగించాలని కోరుతున్నారు.
21ఏళ్ల అమృత చౌహన్ ఫారెన్సిక్ సైన్స్ విద్యార్థిని. ఆమె ఎక్స్ లవర్తో కలిసి లివిన్ రిలేషన్లో ఉన్న రామకేశ్ మీనా(32)ని హత్య చేసింది. ఫారెన్సిక్ సైన్స్ విద్యార్థిని కాబట్టి పక్కా ప్లాన్తో ఆ హత్యని ప్రమాదంగా చిత్రీకరించింది.
తాజాగా బిగ్ బాస్ రిలీజ్ చేసిన తాజా ప్రోమోలో రీతూ, మాధురి కొట్టుకునేంత వరకు వెళ్లారు. ఎలిమినేట్ అయిన శ్రీజ హౌస్లోకి వచ్చి మాధురికి కత్తి ఇస్తుంది. ఈ క్రమంలో మాధురి రీతూపై రెచ్చిపోయింది. కొట్టుకునేంత వరకు నామినేషన్స్లో వెళ్లినట్లు తెలుస్తోంది.
హైదరాబాద్లోని అబ్దుల్లాపూర్ మెట్ పరిధిలో ఓ వ్యక్తి 18 అంతస్తుల ఎత్తులో ఉండే టవర్పైకి ఎక్కి సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నించాడు. కష్టం మీద అధికారులు అతని దగ్గరకు వెళ్లినా టవర్పై నుంచి బురదలో పడిపోయాడు. దీంతో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
కేంద్ర ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది. రెండో దశ ఓటరు జాబితా సమగ్ర సవరణ (SIR) 12 రాష్ట్రాల్లో, అలాగే కేంద్ర పాలిత ప్రాంతాల్లో నిర్వహిస్తామని పేర్కొంది.
తాజాగా టీజీఎస్ఆర్టీసీ ఎక్స్ వేదికగా కీలక ప్రకటన చేసింది. బస్సుల్లో అత్యవసర పరిస్థితులు తలెత్తినప్పుడు ఎలా వ్యవహరించాలో చెబుతూ ఓ పోస్టు చేసింది.
ఇంట్లో ఎలాంటి ఆర్థిక సమస్యలు రాకుండా ఉండాలంటే బెడ్రూమ్లో అల్మారాను సరైన దిశలో ఉంచాలని పండితులు చెబుతున్నారు. అల్మారాను నైరుతి దిశలో ఉంచడం వల్ల ఇంట్లో డబ్బు వృద్ధి చెందుతుందని వాస్తు నిపుణులు అంటున్నారు.