Girl Raped: 12 ఏళ్ల బాలికను రేప్ చేసిన భూతవైద్యుడు.. తల్లిదండ్రులు ఉండగానే - ఛీఛీ

ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలో ఒక దిగ్భ్రాంతికరమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. బారుసాగర్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో, భూతవైద్యం చేసే నెపంతో ఒక తాంత్రికుడు 12 ఏళ్ల బాలికపై మూసి ఉన్న గదిలో లైంగిక దాడికి పాల్పడ్డాడు.

Tejashwi Yadav: ఓటమి తర్వాత తొలిసారిగా స్పందించిన తేజస్వీ యాదవ్

బిహార్ ఎన్నికల్లో మహాగఠ్‌బంధన్ కూటమి ఘోరంగా పరాజయం పొందింది. ఎన్నికల ఫలితాల తర్వాత మొదటిసారిగా ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ స్పందించారు. కొత్తగా ఏర్పడ్డ ఎన్డీయే సర్కార్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

Crime: స్కూల్‌లో విద్యార్థినికి 100 గుంజీలు.. మృతి చెందిన బాలిక

మహారాష్ట్రలోని పాల్ఘర్‌ జిల్లాలో దారుణం జరిగింది. స్కూల్‌కు లేట్‌ వచ్చిందనే కారణంలో ఓ టీచర్‌ విద్యార్థినికి బలవంతంగా 100 గుంజీలు తీయించింది. దీంతో అస్వస్థకు గురైన ఆ బాలిక మ-ృతి చెందడం కలకలం రేపింది.

Prashant Kishor: సీఎంగా నితీశ్‌ కుమార్‌ ప్రమాణం.. మౌనవ్రతంలోకి వెళ్లిన ప్రశాంత్ కిషోర్

బిహార్‌లో పదోసారి ముఖ్యమంత్రిగా నితీశ్‌ కుమార్‌ ప్రమాణ స్వీకారం చేసి రికార్డు సృష్టించారు. ఈ నేపథ్యంలో జన్‌సురాజ్‌ పార్టీ చీఫ్‌ ప్రశాంత్ కిషోర్ మౌనవ్రతంలోకి వెళ్లారు. ఒకరోజు పాటు ఆయన మౌనవ్రతం పాటిస్తున్నారు.

Viral Video: షాకింగ్ వీడియో: పెళ్లిలో డ్యాన్సర్ ప్రైవేట్ పార్ట్‌ తాకిన వరుడి మామ.. గొడవ గొడవ

హర్యానాలో జరిగిన పెళ్లి వేడుక రణరంగాన్ని తలపించింది. డ్యాన్సర్లు, పెళ్లి కొడుకు మామ తరపు వారు పొట్టు పొట్టు కొట్టుకున్నారు. పెళ్లి వేడుకలో డ్యాన్స్ చేస్తున్న మహిళతో వరుడి మామ అసభ్యంగా ప్రవర్తించడంతో లొల్లి మొదలైంది.

Rama NIShad : నితీష్ పూల దండ వేసిన అభ్యర్థికి మంత్రి పదవి.. ఎవరీ రమా నిషాద్?

2025 అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె ముజఫర్‌పూర్‌లోని ఔరై అసెంబ్లీ స్థానం నుంచి ఏకంగా 57,000 ఓట్ల భారీ మెజారిటీతో గెలిచి ఈమె రికార్డు సృష్టించారు. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన ఆమె, మంత్రి పదవి ఛాన్సును దక్కించుకున్నారు.

Shreyasi Singh : షూటర్కు మోడీ మంత్రి పదవి... ఎవరీ  శ్రేయాషి సింగ్?

బీజేపీ నుంచి రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన శ్రేయాషి సింగ్ కు తొలిసారి మంత్రి పదవి దక్కింది. ఈమె షూటర్ నుండి రాజకీయ నాయకురాలిగా మారారు. ఈమె ఎవరో కాదు కేంద్ర మాజీ మంత్రి దిగ్విజయ్ సింగ్ కుమార్తె.

Web Stories
web-story-logoRealme GT 8 Pro (10)వెబ్ స్టోరీస్

200MP కెమెరా, 7000mAh బ్యాటరీతో రియల్‌మీ కొత్త ఫోన్ ఊరమాస్..!

web-story-logoFluవెబ్ స్టోరీస్

చలిలో ఫ్లూ సమస్యకి ఈ జాగ్రత్తలు తెలుసుకోండి

web-story-logosleepవెబ్ స్టోరీస్

ఆరోగ్యంగా ఉండాలంటే 5 గంటలు నిద్ర చాలట..?

web-story-logoCrack Coconut Tipsవెబ్ స్టోరీస్

ఈ చిట్కాలతో కొబ్బరికాయ పగలగొట్టడం సింపుల్

web-story-logojuiceవెబ్ స్టోరీస్

రోజూ ఏ జ్యూస్‌లు తాగాలో తెలుసా..?

web-story-logookraవెబ్ స్టోరీస్

ఈ కాయల నీరు తాగితే ఆశ్చర్యకరమైన ప్రయోజనాలు

web-story-logoMan Periodsవెబ్ స్టోరీస్

ఏంటీ పురుషులకు పీరియడ్స్ పేయిన్‌ వస్తుందా..?

web-story-logoturmericవెబ్ స్టోరీస్

మిరియాలు, పసుపు వాటర్‌తో బోలెడన్నీ బెనిఫిట్స్

web-story-logoPoco M7 5G (9)వెబ్ స్టోరీస్

Poco 5జీ స్మార్ట్‌ఫోన్‌పై కిర్రాక్ డిస్కౌంట్..!

web-story-logoHonda Dio 110 (2)వెబ్ స్టోరీస్

వారెవ్వా.. రూ.69వేలకే హోండా స్కూటీ.. మైలేజ్ అదిరిపోయింది..!

Nepal: నేపాల్‌లో మళ్లీ ఉద్రిక్తతలు.. 10 మంది..

నేపాల్‌లో మళ్లీ ఉద్రిక్తతలు చెలరేగాయి. జెన్‌ జెడ్‌ యువత మరోసారి రోడ్లపై ఆందోళనకు దిగారు. గతంలో అధికారంలో ఉన్న పార్టీ సపోర్టర్లు, యువ ఆందోళనకారుల మధ్య ఘర్షణ నెలకొంది. దీంతో మరోసారి కర్ఫ్యూ అమల్లోకి వచ్చింది.

Delhi Bomb Blast:చెప్పి మరీ దెబ్బ కొట్టాం..ఢిల్లీ పేలుళ్ళపై పాకిస్తాన్ నేత షాకింగ్ కామెంట్స్

నవంబర్ 10న ఢిల్లీ ఎర్రకోట దగ్గరలో జరిగిన కారు బాంబు పేలుళ్ళపై  పీఓకే మాజీ ప్రధాని చౌధురి అన్వరుల్ హక్ షాకింగ్ కామెంట్స్ చేశారు. భారత్ పై ప్రతీకారం తీర్చుకుంటామని చెప్పాం..చేసి చూపించామని అన్నారు.

USA: ఎపిస్టీన్ ఫైల్స్ విడుదల బిల్లుపై ట్రంప్ సంతకం

అమెరికాతో పాటూ బ్రిటన్ నూ కుదిపేసిన సెక్స్ కుభకోణం ఎపిస్టీన్ ఫైల్స్  ను విడుదల చేసే బిల్లుపై అధ్యక్షుడు ట్రంప్ సంకతం చేశారు. డెమోక్రాట్ల నిజాలు బయపెట్టేందుకే తాను ఈ నిర్ణయం తీసుకున్నాని తెలిపారు.

Donald Trump : విదేశీ ఉద్యోగులు లేకపోతే విజయం సాధించలేం: ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు

ఇన్నాళ్లు వలసలపై కఠిన నిర్ణయాలు తీసుకుంటూ వీసాలపై ఆంక్షలు విధించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ తాజాగా మాట మార్చాడు.హెచ్‌-1బీ వీసా (H-1B visa) ఉద్యోగులను ఉద్దేశిస్తూ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. విదేశీ ఉద్యోగుల అవసరం అమెరికాకు చాలాఉందని అంగీకరించారు.

GAZA: గాజాపై ఇజ్రాయెల్ మళ్ళీ దాడులు..28 మంది మృతి

కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ ఇజ్రాయెల్ మళ్ళీ గాజాపై దాడులు చేసింది. ఇందులో దాదాపు 28 మంది చనిపోయారని తెలుస్తోంది. హమాస్ ఉగ్రవాదులు తమ దేశంపై దాడికి పాల్పడేందుకు ప్రయత్నించడంతోనే స్ట్రైక్ చేపట్టినట్లు ఇజ్రాయెల్ మిలటరీ చెబుతోంది.

India-Pak: భారత్ తమతో ఎప్పుడైనా యుద్ధానికి దిగొచ్చు..పాక్ రక్షణ మంత్రి సంచలన వ్యాఖ్యలు

తమతో భారత్ పూర్తి స్థాయి యుద్ధం చేసే అవకాశాన్ని తోసిపుచ్చలేమని పాకిస్తాన్ రక్ష మంత్రి ఖవాజా ఆసిఫ్ అన్నారు. ప్రాంతీయ ఉద్రికత్తలు పెరుగుతున్న నేపథ్యంలో తాము అప్రమత్తంగా ఉన్నామని చెప్పారు.

India-China-US: భారత్-చైనా సంబంధాలు, ఆపరేషన్ సింధూర్ పై అమెరికా సంచలన రిపోర్ట్..

చాలా ఏళ్ళ తర్వాత భారత్, చైనా మధ్య సంబంధాలు బలపడుతున్నాయి. ఇలాంటి టైమ్ లో అమెరికా..భారత్ నిర్వహించిన ఆపరేషన్ సింధూర్ పై ఓ రిపోర్ట్ ను విడుదల చేసింది. చైనా తప్పుడు సమాచారన్ని వ్యాప్తి చేసింది అందులో ఆరోపించింది.

BREAKING: పంచాయతీ ఎన్నికలపై కీలక అప్‌డేట్

తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మరో కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ ఎన్నికలకు సంబంధించిన రిజర్వేన్లపై డెడికేటెడ్ కమిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి రిపోర్టును సమర్పించింది.

భార్య, పిల్లల్ని చంపిన హత్య కేసు.. దోషికి ఉరిశిక్ష

వికారాబాద్ జిల్లా కోర్టు సంచలన తీర్పునిచ్చింది. భార్య, పిల్లల్ని హత్య చేసిన కేసులో నిందితుడిని దోషిగా తేల్చింది. దీంతో అతడికి ఉరిశిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది.

హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు షాక్‌.. బండి సంజయ్ విజయం

కేంద్ర మంత్రి బండి సంజయ్‌కు టెన్త్‌ క్లాస్‌ పేపర్ లీకేజీ కేసులో ఊరట దక్కింది. దీనిపై తాజాగా విచారించిన న్యాయస్థానం ఈ కేసును కొట్టివేసింది. ఇది పూర్తి నిరాధారమైన కేసుగా తోసిపుచ్చింది.

IBomma Ravi: ఐబొమ్మ రవిపై మరో కీలక అప్‌డేట్

సినిమా పైరసీ కేసులో ఐబొమ్మ, బప్పం టీవీ నిర్వాహకుడు ఇమ్మడి రవిని పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. బుధవారం అతడిని నాంపల్లి కోర్టు కస్టడీకి అనుమతించింది. ఈ క్రమంలోనే పోలీసులు అతడిని కస్టడీలోకి తీసుకున్నారు.

Danam Nagendar: ఢిల్లీకి దానం.. ఆ హామీ ఇస్తే ఏ క్షణమైనా MLA పదవికి రాజీనామా!ar

తెలంగాణలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల వ్యవహారంలో ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తనకు మంత్రి పదవి ఇస్తే.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానిని దానం నాగేందర్ ఏఐసీసీ పెద్దలకు చెప్పినట్లు సమాచారం.

MLA Defection Case: వారిద్దరూ అఫిడవిట్ దాఖలు చేయాల్సిందే.. స్పీకర్‌ నోటీసులు

పార్టీ ఫిరాయింపుల కేసు కీలక మలుపు తిరిగింది. బీఆర్‌ఎస్‌ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌ పై ఆ పార్టీ సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేసిన విషయం తెలిసిందే. ఎమ్మెల్యేల మీద స్పీకర్‌ చర్యలు తీసుకోకపోవడంతో మరోసారి ఆ పార్టీ ఫిటిషన్‌ వేసింది.

Vemulawada temple : వేములవాడ ఆలయ ఉద్యోగులకు షాక్.. భారీగా బదిలీలు

వరుసగా అవకతవకల విషయంలో ఆరోపణలు వస్తున్న వేళ వేములవాడ ఆలయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది.పాలనా పరమైన వ్యవహారాలకు సంబంధించి వేములవాడ రాజన్న ఆలయంలో పనిచేస్తున్న పలువురిని బదిలీ చేస్తూ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రమాదేవి ఉత్తర్వులు జారీ చేయడం చర్చనీయంశంగా మారింది.

Maoist leaders : పోలీసుల అదుపులో మావోయిస్టు అగ్రనేతలు దేవ్‌జీ , రాజిరెడ్డి..కోర్టులో సంచలన పిటిషన్‌

మావోయిస్ట్ అగ్ర నేతలు, పార్టీ కార్యదర్శి దేవ్‌జీ అలియాస్ తిప్పిరి తిరుపతి. కేంద్ర కమిటీ సభ్యుడు మల్లా రాజిరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు ప్రచారం సాగుతోంది. ఈ మేరకు తెలంగాణకు చెందిన గంగాధర్ అనే వ్యక్తి ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

Visakhapatnam: విశాఖలో సంచలనం..పుట్టిన బిడ్డను ముక్కలుగా నరికి కల్వర్టులో..

విశాఖలో ఘోరం వెలుగు చూసింది. ఓ చిన్నారిని గుర్తు తెలియని వ్యక్తులు  హత్య చేసిన తీరు ఒళ్లు గగుర్పొడిచేలా చేస్తోంది. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు చిన్నారిని హత్య చేయడంతో పాటు శరీర భాగాలను వేరు చేశారు. అనంతరం ఆ భాగాలను  కల్వర్టులో పడేశారు.

Operation "Sagar Kavach" : పోలీసుల అదుపులో హిడ్మా అనుచరుడు..మావోయిస్టుల కోసం ఆఫరేషన్‌ "సాగర్ కవచ్'

కోనసీమజిల్లాలో మావోయిస్టు అగ్రనేత హిడ్మా అనుచరుడిగా భావిస్తున్న మడివిసరోజ్‌ను పోలీసులు రావులపాలెంలో అదుపులోకి తీసుకోవడం సంచలనంగా  మారింది. అతడిని అరెస్ట్ చేసి రహస్య ప్రాంతంలో విచారిస్తున్నట్లు సమాచారం. ఆయన ఇచ్చిన సమాచారంతో మావోయిస్టుల కోసం గాలిస్తున్నారు.

Cyclone : ఏపీకి తుపాను ముప్పు.. 22న బంగాళాఖాతంలో అల్పపీడనం

ఏపీకి మరోసారి తుపాను ప్రమాదం పొంచి ఉంది.. శనివారం ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. ఆ తర్వాత 48 గంటల్లో ఇది పశ్చిమ-వాయవ్య దిశగా కదులుతూ వాయుగుండంగా బలపడే అవకాశముందని వివరించింది.

Train Accident: ఏపీలో తప్పిన ఘోర రైలు ప్రమాదం

విశాఖపట్నం పరిధిలో ఘోర రైలు ప్రమాదం తప్పింది. పెందుర్తిలో రైల్వే పనుల సమయంలో విద్యుత్ స్తంభం ఒరిగి, పక్కనే ఉన్న రైల్వే OHE విద్యుత్ వైర్లపై పడింది. అదే సమయంలో అటుగా వెళ్తున్న టాటానగర్ ఎక్స్‌ప్రెస్ రైలుకు పెను ప్రమాదం తప్పింది.

AP Liquor Scam: AP మద్యం కుంభకోణంలో బిగ్ ట్విస్ట్.. చెవిరెడ్డి ఫ్యామిలీ ఆస్తులు జప్తు

ఏపీ మద్యం కుంభకోణంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ స్కామ్‌లో నిందితుల ఆస్తుల జప్తు ప్రక్రియ కొనసాగుతోంది. ఈక్రమంలో వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డితో పాటు ఆయన కుటుంబ ఆస్తులు జప్తుచేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

Maoists: ఏపీలో సంచలనం.. సిటీల్లోకి మావోయిస్టులు..పట్టణాలు, నగరాల్లో ప్రత్యేక షెల్టర్లు

'అర్బన్‌ నక్సల్స్‌'.. ఇటీవల కాలంలో ఈ పేరు బలంగా వినిపిస్తోంది. అడవుల్లో భద్రతా దళాలను తట్టుకోలేక బలహీనపడ్డ మావోయిస్టులు నగరబాట పడుతున్నారు. గుట్టుచప్పుడు కాకుండా నగరాల్లో షెల్టర్లు ఏర్పాటు చేసుకుని జీవనం కొనసాగిస్తున్నారు.

Tv Offers: 65 అంగుళాల పెద్ద టీవీ.. కుమ్మేసిన ఆఫర్లు - మిస్సైతే మళ్లీ కొనలేరు..!

మీ ఇంట్లో ఒక మంచి క్లారిటీ, క్వాలిటీ కలిగిన పెద్ద టీవీని కొనుక్కోవాలని అనుకుంటున్నారా?.. అయితే ఇది మీ కోసమే. అమెజాన్‌లో 65-అంగుళాల స్మార్ట్ టీవీలపై ఉత్తమ డీల్స్ ఉన్నాయి. బ్యాంక్ ఆఫర్‌లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ల ద్వారా ఈ టీవీ ధరను మరింత తగ్గించుకోవచ్చు.

Realme GT 8 Pro: వాటర్ ప్రూఫ్ మొబైల్.. 200MP కెమెరా, 7000mAh బ్యాటరీతో ఫీచర్లు కుమ్మేశాయి..!

రియల్‌మీ తన కొత్త ఫ్లాగ్‌షిప్ Realme GT 8 Pro, డ్రీమ్ ఎడిషన్‌ను భారతదేశంలో విడుదల చేసింది. ఈ ఫోన్ 144Hz రిఫ్రెష్ రేట్, 2000 నిట్‌ల వరకు గరిష్ట ప్రకాశంతో 6.79 అంగుళాల QHD+ AMOLED ప్యానెల్‌ను కలిగి ఉంది. స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ను ఇన్‌స్టాల్ చేసింది.

Sundar Pichai: AIని గుడ్డిగా నమ్మకండి.. సుందర్ పిచాయ్‌ హెచ్చరిక

గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌ కీలక ప్రకటన చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ (AI) చెప్పే ప్రతి విషయాన్ని కూడా గుడ్డిగా నమ్మోద్దని హెచ్చరించారు. అంతేకాదు ఏఐ పెట్టుబడుల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

Moto G57 Power: మోటో నుంచి మరో సూపర్ ఫోన్.. అధునాతన ఫీచర్లతో రెడీ..!

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీలలో ఒకటైన మోటరోలా త్వరలో భారతదేశంలో తన కొత్త స్మార్ట్‌ఫోన్‌ Moto G57 Powerను విడుదల చేయనుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 6s జెన్ 4 ప్రాసెసర్ ఉంటుంది. Moto G57 Power ఇటీవల ఎంపిక చేసిన అంతర్జాతీయ మార్కెట్లలో లాంచ్ అయింది.

Geyser Safety Tips: తస్మాత్ జాగ్రత్త.. గీజర్ వాడుతున్నారా? వీటి గురించి వెంటనే తెలుసుకోండి..!

శీతాకాలం వచ్చేసింది. చాలా మంది ఉదయం లేచి చల్లని నీళ్లతో స్నానం చేయాలంటే భయపడుతున్నారు. దీంతో గ్యాస్ లేదా వాటర్ హీటర్, గీజర్ వంటివి ఉపయోగించి వేడి నీళ్లతో ఉపశమనం పొందుతున్నారు. అందుకే చాలా ఇళ్లలో వాటర్ గీజర్ల వినియోగం విపరీతంగా పెరిగిపోయింది.

Twitter Down: ట్విట్టర్ X డౌన్.. ఉక్కిరిబిక్కిరి అవుతున్న వినియోగదారులు

సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X భారతదేశంలో స్తంభించిపోయింది. దీంతో చాలా మంది వినియోగదారులు ఆందోళనకు గురయ్యారు. వేలాది మంది వినియోగదారులు అవుట్‌టేజ్ ట్రాకింగ్ సైట్, డౌన్‌డెటెక్టర్‌లో X తో సమస్యలను నివేదిస్తున్నారు.

Oppo Find X9 Series: 200MP సహా నాలుగు కెమెరాలు, 7,500mAh బ్యాటరీతో కిర్రాక్ మొబైల్స్..!

Oppo భారతదేశంలో తన Find X9 సిరీస్‌ను లాంచ్ చేసింది. ఇందులో రెండు మోడళ్లు ఉన్నాయి. అవి Oppo Find X9, Oppo Find X9 Pro. ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లు MediaTek Dimensity 9500 ప్రాసెసర్‌తో పనిచేస్తాయి. ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటాయి.

Horoscope: ఈ రాశిలో పుట్టారా..అయితే ఈరోజు మీదే

ఈ రోజు మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజుక్రీడలు, సృజనాత్మక రంగాల వారికి అనుకూలమైన రోజు. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవిస్తాయి. ఆర్థిక ఫరంగా బాగుంటుంది.

AstrologyRasiphalalu : నేడు వీరికి ఆకస్మిక ధన ప్రాప్తి.. ఏ రాశివారికంటే...

నేడు కొన్ని రాశుల వారికి ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. బంధు మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు.  దాయాదులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. 

zodiac signs in 2025 : 2025లో ఈ రాశులవారికి పండుగే పండుగ..ఎందుకో తెలుసా?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు ఒక రాశి నుంచి మకర రాశిలోకి సంచారం చేస్తూ ద్వాదశ రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. త్వరలో కుజుడు , శని కలిసి షడష్టక యోగాన్ని ఏర్పరుస్తారు. దీనివల్ల కొన్ని రాశులవారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది.

Patanjali Chilli Powder: నాలుగు టన్నుల పతంజలి కారం పొడి వెనక్కి

యోగా గురువు బాబా రాందేవ్ సారథ్యంలోని పతంజలి ఆయుర్వేద సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. కొనుగోలు దారులనుంచి 4 టన్నల కారం పొడిని వెనక్కి రప్పించింది. పతంజలి కారం పొడి ఆహార భద్రతా ప్రమాణాలకు విరుద్ధంగా ఉందని ఎఫ్‌ఎస్ఎస్ఏఐ నిర్ధారించడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

New Judges : ఏపీ, తెలంగాణ హైకోర్టులకు కొత్త జడ్జీలు

New Judges : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులకు జడ్జీలుగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన ఆరుగురు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ఇందులో తెలంగాణకు నలుగురు, ఏపీ హైకోర్టు కు ఇద్దరి పేర్లను రాష్ట్రపతి ఆమోదించారు.

Zomato: జొమాటోలో కొత్త ఫీచర్..సగం ధరకే ఫుడ్

ఫుడ్ యాప్ జొమాటో ఒక సరికొత్త ఫీచర్‌‌ను తీసుకువచ్చింది. దీనికి ఫుడ్ రెస్క్యూ అని పేరు పెట్టింది. దీని ద్వారా కస్టమర్లు రద్దు చేసన ఆర్డర్లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చును. దీంట్లో ఒకరు క్యాన్సిల్ చేసిన ఫుడ్‌ను మరొకరు క్లెయిమ్ చేసుకోవచ్చును.

Viral Video: ఎవర్రా నువ్వు.. ఇంత టాలెంటెడ్ గా ఉన్నావ్..! పోలీస్ ముందే

ఓ యువకుడు చేసిన వింత ప్రవర్తనకు పోలీసులు షాక్ అయ్యారు. పోలీసులు వాహనాన్ని ఆపి తనిఖీ చేస్తుండగా ఆ యువకుడు పోలీసు చుట్టూ తిరుగుతూ డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

తాజా కథనాలు
    Image 1Image 2